Showing 41 – 60 of 79 Records
Translation: ENG
(పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు దత్తభక్తుల జీవితాలలో చేసిన కొన్ని అద్భుతమైన మహిమల సంగ్రహము. వెబ్ సైట్ లో పోష్టు చేయబడుతున్న ఈ భాగములన్నియు శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి గారు మరియు ఇతర భక్తులచే సంకలనము చేయబడి, ప్రచురితమైన ‘మహిమయమున’ అను గ్రంథము నుండి గ్రహించబడినవి.)
ప్రొ॥ డా॥ ౙన్నాభట్ల వేణుగోపాల కృష్ణమూర్తి గారినే ‘స్వామి’ లేక ‘దత్తస్వామి’ అని భక్తులందరూ పిలుస్తారు. స్వామి సాక్షాత్తు శ్రీదత్తాత్రేయుడని భక్తుల ప్రగాఢ విశ్వాసము...(Click here to read)
భక్తుని రక్తపోటును స్వీకరించుట.
శ్రీ కోనేరు సత్యనారాయణగారు కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజీ ఛైర్మన్. వారికి స్వామియందు శ్రద్ధాభక్తులు కలవు. సత్యనారాయణగారు సత్యము, ధర్మము మూర్తీభవించిన అత్యుత్తమసాధకుడని...
కాలిన బొబ్బలు స్వీకరించుట.
ఒకసారి స్వామి విజయవాడలో తన యజ్ఞోపవీతాన్ని తీసి దత్త చిత్రపటం వద్ద ఉంచి “ఒక దత్తభక్తుడగు మాదిగవాడు అగ్ని ప్రమాదమునకు...
శస్త్రచికిత్స నొప్పులను తగ్గించుట.
శ్రీమతి వసుమతిగారికి శస్త్రచికిత్స జరిగినది. ఆవిడ ఆసుపత్రిలో విపరీతములగు నొప్పులతో బాధపడుచున్నది. రాత్రి 9 గం॥కు ఆమె భర్తయగు...
సీతమ్మ గారి తలనొప్పి తగ్గించుట.
భక్తురాలు సీతమ్మగారు చాలా కాలమునుండి శిరోవేదనతో బాధపడుచుండెను. స్వామిని చూచుటకు మొదటి సారిగా ఆవిడ మా ఇంటికి వచ్చినది. అప్పుడు స్వామి...
మా కుమార్తె శ్రుతకీర్తి అనుభవము
స్వామి గుంటూరులో మా అమ్మాయి శ్రుతకీర్తి (ఆవిడ భర్త రమేష్) వాళ్ల ఇంటికి తరచూ వచ్చేవారు. స్వామి అక్కడ ప్రదర్శించిన...
వసుమతి గారి తలనొప్పిని తగ్గించుట.
ఒకసారి భక్తురాలు శ్రీమతి వసుమతి విపరీత శిరోవేదనను అనుభవించుచుండగా దానిని స్వామి తన పాదముమీదకు...
తీవ్రమైన శిరోవేదన నివారించుట.
మా పెద్ద కోడలు శ్రీలక్ష్మి చాలా కాలం నుండి విపరీతమైన శిరోవేదనతో బాధపడుచూ స్వామి పాదముల పైపడి శరణువేడింది. స్వామి ఆమెను అనుగ్రహించదలచారు...
గుండెపోటు నుండి రక్షించుట.
[కామేశ్వరమ్మ] కామేశ్వరమ్మగారు అజయ్ గారి అత్తగారు. ఆమె హృద్రోగముతో బాధపడుచుండెను. ఎప్పటికప్పుడే మృత్యువాత పడినట్లే అగుచుండెను. తల్లి అంటే...
పునర్జన్మను ప్రసాదించుట.
అజయ్, స్వామి వారి పరమభక్తుడు. వీరి భార్యయే నాగలక్ష్మి. ఆమె కూడా స్వామి భక్తురాలే. ఈ దంపతులు విజయవాడలోని సత్యనారాయణపురములో సొంత ఇంట్లో ఉంటున్నారు. వారింట్లో స్వామి "బ్రహ్మదత్తుల" చిత్రాన్ని ప్రతిష్ఠించి సేవించుకొనమని ఆనతి ఇచ్చారు. వారింట్లోనే “బ్రహ్మజ్ఞానము” అను గ్రంథమును రచించినారు కూడా. ఇలా ఉండగా ఒకరోజు స్వామి అజయ్ తో "లక్ష్మికి (అజయ్ భార్యకు) నేను చెప్పానని...
వెన్నుపోటును క్షణమున తగ్గించుట.
ఒకసారి మా తృతీయపుత్రుడు చి॥ రమణ హఠాత్తుగా రాత్రి వెన్నునొప్పితో విలవిలలాడుచూ లేచాడు. వాని భార్య సుజాత...
బాలునకు ప్రాణభిక్ష
[శ్రీ ప్రభాకర్, చి. శ్రీకర్ (ప్రభాకర్ పుత్రుడు)] విజయవాడ సత్యనారాయణపురంలో శ్రీ భీమశంకరంగారి ఇంట్లో ప్రభాకర్ అద్దెకు ఉంటున్నారు. అతడు స్వామి భక్తుడు. ఒకనాడు ప్రభాకర్ గారి బాబుకు చాలా...
భక్తురాలిని మృత్యుముఖమునుండి కాపాడుట.
[శ్రీ రమణ, శ్రీమతి సుజాత]
మా దంపతులము, మా తృతీయపుత్రుడు చి॥ రమణ, కోడలు సుజాత, పిల్లలు కలసి హైదరాబాదులో బాగ్ లింగంపల్లిలో మా స్వగృహంలో ఉన్న రోజులవి. ఒకసారి స్వామి హైదరాబాదు...
విద్యార్థికి విచిత్ర వ్యాధిని పోగొట్టుట.
బందరులో రిటైర్డు ఇన్ కమ్ టాక్సు ఆఫీసరు సుబ్బారావుగారి కుమారుడైన ఇంజనీరింగ్ విద్యార్థికి తన స్వేద దుర్గంధము...
బదరిలో స్వామి దర్శనమిచ్చుట.
[కు. సుస్మిత (శ్యాం రసియా)]
శ్రీమతి పద్మ, వేంకటేశ్వరరావు గార్లు బదరీయాత్రకు బయలుదేరుచు, స్వామికి నమస్కరించి, తమ వెంట...
భద్రకాళి దర్శనము.
మంగళగిరిలో సీతమ్మగారింట్లో, స్వామి ఒకరాత్రి నిద్రించుచుండగా, బయట పడుకున్న సీతమ్మగారికి 5 ని॥లు స్వామి గురకతో కూడిన నిద్ర మరల 5 ని॥ సంస్కృతములో పెద్దగా గద్దించి మాట్లాడుట మారి మారి...
స్వామి బాలకృష్ణునిగా దర్శనమిచ్చుట
[సుజాతగారి తల్లి (పద్మావతి)] స్వామి సుజాత గారింటికి గత 5 రోజులనుండి మధ్యాహ్నం 3 గం॥కు వేంచేస్తున్నారు. ప్రతిరోజు 3 గం॥ నుండి సాయంత్రం 6 గం॥ వరకు భజన నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనానికి సుజాత వాళ్ళ అమ్మగారు రావటం విశేషం. మొదటి...
శ్రీకృష్ణ రూపములను తనలో చూపుట.
శ్రీమతి వసుమతి గారు స్వామి చూపే దివ్య దర్శనములచే కంటి భ్రమలను కల్పిస్తున్నారా? (కనుకట్టు విద్య) అనుకొన్నదట. స్వామి ఆమెకు...
దత్తసాక్షాత్కారమును కలిగించుట.
శ్రీ కోనేరు సత్యనారాయణ గారు దత్తాత్రేయ రూపమును చూడలేదు. ఒకసారి స్వామి దత్తహోమమును చేయునప్పుడు సత్యనారాయణ గారికి ఆ హోమాగ్నిలో శ్రీదత్తుడు సాక్షాత్కరించి దర్శనమిచ్చెను. ఆ తరువాత మా ఇంటిలో ఉన్న దత్తపీఠములో...
విద్యుత్ శక్తిని, రంగు కిరణాలను చూపించుట.
[శేషాద్రి, లలిత, దివ్య] భక్తులు శ్రీ ఆత్కూరు సుబ్బారావుగారు, వారి సతీమణి శేషమ్మగారు ఎప్పటినుండో స్వామిని వారింటికి ఆహ్వానిస్తున్నారు. సరే! అన్నారు స్వామి. కాని ఆ సమయం రాలేదు. శ్రీ సుబ్బారావు గారి పుత్రిక చి. సౌ. గాయత్రి, అల్లుడు చంద్రశేఖర్...
దత్తదిగంబర దర్శనమిచ్చుట.
[లక్ష్మీ (జడ్జ్ భార్య), మంగ, అమ్మాజీ] తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నివాసి శ్రీమతి మంగగారు స్వామికి ఎంతో ఉత్తమభక్తురాలు. ఆమెకు తరచు స్వామి దివ్యదర్శనాలలో కనపడేవారు. ఒకసారి ఆమె బొంబాయి పోతూ “స్వామీ! నీడలాగ నా వెంట...