
(పరమపూజ్య శ్రీశ్రీశ్రీ దత్తస్వామి వారు దత్తభక్తుల జీవితాలలో చేసిన కొన్ని అద్భుతమైన మహిమల సంగ్రహము. వెబ్ సైట్ లో పోష్టు చేయబడుతున్న ఈ భాగములన్నియు శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి గారు మరియు ఇతర భక్తులచే సంకలనము చేయబడి, ప్రచురితమైన ‘మహిమయమున’ అను గ్రంథము నుండి గ్రహించబడినవి.)
ప్రొ॥ డా॥ ౙన్నాభట్ల వేణుగోపాల కృష్ణమూర్తి గారినే ‘స్వామి’ లేక ‘దత్తస్వామి’ అని భక్తులందరూ పిలుస్తారు. స్వామి సాక్షాత్తు శ్రీదత్తాత్రేయుడని భక్తుల ప్రగాఢ విశ్వాసము...(Click here to read)
సీతమ్మగారికి, ఫణికి దివ్యదృష్టి నిచ్చుట.
సీతమ్మగారికీ, ఫణికీ స్వామి అనేక దివ్య దర్శనాలనిచ్చినారు. సీతమ్మగారికి నిత్యము దివ్యదర్శనాలనిచ్చి ఆమె చూచినది భక్తులకు చెప్పి ఆనందింప చేయమని చెప్పేవారు. ఆమెకు శ్రీరామునిగా, ఆంజనేయునిగా, గణపతిగా, శివునిగా శివలింగరూపంగా...
స్వామి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుడే.
ఫణి మద్రాసులో ఒక ఉన్నతోద్యోగానికి అందరి బలవంతముతో ఇంటర్వ్యూకు వెళ్ళినాడు. మొదటి ఇంటర్వ్యూ జరిగినది. సెలక్టు అయిన 14 మందిలో ఫణి కూడా ఉన్నాడు. కాని ఫణికి విజయవాడ వదలటం ఇష్టం లేదు. ఎందుకంటే స్వామిసన్నిధిలో నుండి స్వామికి సేవ చేయటమే...
శ్రీవేంకటేశ్వరునిలో స్వామి దర్శనం
ఆ రోజుల్లో స్వామి రోజూ ఎర్రని స్వెట్టర్ ధరించేవారు. ఒకసారి ఒక విచిత్రం జరిగింది. అజయ్, ఫణి తిరుపతి వెళ్ళటం తటస్థించింది...
స్వామి సాక్షాత్తు శ్రీలక్ష్మీనరసింహుడే.
అజయ్ గారు పూర్వజన్మలో 1600 సం॥ క్రింద యోగానంద లక్ష్మీనరసింహాచార్యులు అను నామధేయంతో తిరుపతిలో ఉన్న అర్చకులని స్వామి చెప్పేవారు. ఒకరోజు అజయ్ గారు హఠాత్తుగా ఉదయం భార్య లక్ష్మితో “ఈ రోజు పానకం తయారు చేయి...
స్వామి సాక్షాత్తు శ్రీరాముడే
[వేంకటేశ్వరరావు, సరిత]
మార్చి 12వ తేదీన శివరాత్రి. మేము శివరాత్రి ఉత్సవాలకు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మైసూరు ఆశ్రమమునకు వెళ్ళాము. సభ ముగియగానే స్వామీజీ ఇలా ఆజ్ఞాపించారు. “శివరాత్రి దీక్ష పూర్తయింది...
స్వామి ఆదిపరాశక్తియే
[సరిత] మొట్టమొదటిసారిగా తాను ఆశువుగా చెప్పిన భజనపాటను “గౌరీ కళ్యాణ వైభవమే”, “పారాణి పాద పద్మములవిగో, జగదంబవియట కదలుచున్నవే”, అంటూ పాడుతున్నారు స్వామి, ఒకసారి విజయవాడలో...
విశ్వరూప దర్శనమునిచ్చుట.
మేమందరము స్వామికోసం నిరీక్షిస్తున్నాము. ఇంతలో అజయ్ గారికి, సీతమ్మ గారికి మధ్య ఒక సంభాషణ జరిగినది. అది ఇలా ఉన్నది. సీతమ్మగారు క్రిందటి రోజున స్వామి సువర్ణతేజస్సుతో తనకు ఇచ్చిన శ్రీదత్తదర్శనమును గురించి అజయ్ గారికి వర్ణించి చెప్పుచున్నది. ఇప్పటికీ ఆ రూపము కనపడుచున్నదని, తనివి తీరుటలేదనియు ఎంతో ఉద్రేకముతో చెప్పుచున్నది. అప్పుడు అజయ్గారు అదివిని “సీతమ్మగారూ! మీకే కదా కనపడినది. నాకు కనపడటం...
ఫణికి ఆత్మలింగమును చూపుట
[ఫణి] అది కార్తికమాసం. సోమవారం. భీమశంకరంగారి ఇంట్లో ఆ రోజు స్వామి ఉన్నారు. కార్తికమాసం మొదటి సోమవారం కదా. సాయంకాలం స్వామి భజన ఆరంభించినారు. ఆ రోజు స్వామి ఎన్నో కొత్త పాటలను ఆశువుగా చెప్పసాగినారు. రాత్రి 10:30 అయింది. భక్తులందరూ నిద్రలోకి జారుకున్నారు. భీమశంకరంగారి కుమారుడు ఫణిమాత్రం...
విష్ణుచక్రమును చూపుట
[రమ, పద్మ (రమ అక్క), పద్మారామ్ (రామచంద్రాపురం)] స్వామి సత్యనారాయణపురంలో ఓగిరాల వారి వీథిలోయున్న శిష్ట్లా భీమశంకరం, వసుమతి గారి ఇల్లు పావనం చేశారు. ఆ సందర్భంలో ఒకరోజు స్వామి సాయంకాలం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం వాస్తవ్యురాలు శ్రీమతి పద్మరామ్...
బ్రహ్మతేజస్సును చూపుట
[శ్రీలక్ష్మి, భాస్కర్] విజయవాడ కృష్ణలంకలో మా గృహములోని మూడవ అంతస్థులో శ్రీదత్తపీఠాన్ని స్వామి ప్రతిష్ఠించినారు స్వయముగా. ఇది తన మూలస్థానం అంటారు స్వామి. ఆ పీఠంలో ప్రతిరాత్రి మేము దత్తభగవానునికి పుష్పశయ్య అమర్చి, సేవిస్తూ ఉంటాము. ఆ శయ్యపై స్వామి శయనించేవారు రాత్రిళ్ళు. మా పెద్దకోడలు శ్రీలక్ష్మి స్వామిని గురువుగా భావించేది. శ్రీదత్తభగవానునికై వేసిన ఆ పుష్పశయ్యను...
శ్రీదత్తునిగా దర్శనమిచ్చుట.
[సీతమ్మ] విజయవాడ - కృష్ణలంకలోని సీతమ్మ గారికి ఒకసారి బంగారుఛాయతో త్రిముఖ షడ్భుజ దర్శనమిచ్చినారు స్వామి. ఆ దర్శనముతో ఆమె మూడు రోజులు తన్మయావస్థలో నుండినది. స్వామి తిరుపతిలో ఖాదిబోర్డు మాజీ సెక్రటరీ శ్రీ గండ్రకోట శివరామమూర్తి గారింట్లో మూడు రోజులు శ్రీ దత్తభగవానుని భజన చేయటం తటస్థించినది. మూడవ రోజున ఒక అద్భుతం జరిగినది. మూడవ రోజున భక్తులందరూ...
Updated with Part-3 on 23 May 2025
Part-1: శ్రీ దత్తస్వామి అని కొంతకాలము పిలువబడిన శ్రీ వేణుగోపాల కృష్ణమూర్తి గురుదేవులను భక్తులందరూ “స్వామి” అని పిలుస్తారు సంక్షేపముగా. స్వామిగా వ్యయనామ సంవత్సర ఫాల్గుణ శుక్ల విదియ ఆదివారమునాడు ఉషఃకాలములో ఉత్తరాభాద్ర 4వ పాదములో, మకరలగ్నములో శ్రీదత్తపరబ్రహ్మమే అవతరించినారు. వీరి తండ్రిగారు శ్రీ వీరభద్రయ్యశాస్త్రి గారు. సంస్కృతాంధ్ర భాషలందు ఆశుకవీశ్వరులు...
[19-12-2002] మహిమలు అనగా కొన్ని వస్తువులను సృష్టించుట, కొన్ని దివ్య తేజో దర్శనములను చూపుట మొదలగు ఊహాతీత క్రియలు. ఇవి పంచభూతములకు సంబంధించినవే కావున జగత్తులోని భాగములే. ఈ జగత్తును సృష్టించుట ఒక మహాసిద్ధి. దానిలోని స్వల్పభాగములే అష్టసిద్ధులైన మహిమలు. జగత్ సృష్టియే బ్రహ్మమునకు...